Harish Rao | మర్రి యాదవ రెడ్డి తల్లి మర్రి వెంకటమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హరీశ్ రావు హనుమకొండలోని యాదవ రెడ్డి నివాసానికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఎన్నికలు వస్తేనే కనిపించే కాంగ్రెస్, బీజేపీ నాయకులు నాపై అనవసర ఆరోపణలు చేస్తుంటే దొంగే.. దొంగా దొంగా అన్నట్లుగా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండ హంటర్రోడ్డులోని విష్�
Telangana | భారతీయ జనతా పార్టీ నాయకులపై ఆర్థిక, ఆరోగ్య మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పేరుతో కొత్త నాటకం మ
హుజూరాబాద్టౌన్ : నికార్సయిన తెలంగాణ ఉద్యమ బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అని, గెల్లు గెలుపు నియోజకవర్గ అభివృద్ధికి మలుపుగా మారుతుందని కుడా చైర్మన్, తెలంగాణ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్ష