cough syrup:మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన దగ్గు మందు తాగి ఉజ్బెకిస్తాన్లో 18 మంది చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఇవాళ నోయిడా పోలీసులు ఆ ఫార్మా కంపెనీలో పనిచేసే ముగ్గుర్ని అరెస్టు చే�
WHO | భారత్లో తయారైన రెండు దగ్గు సిరప్లను చిన్నారులకు ఇవ్వొద్దని ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వానికి డబ్ల్యూహెచ్వో సూచించింది. వాటిలో విషపూరితమైన ఇథిలీన్ గ్లైకాల్ లేదా ఇథిలీన్ ఉన్నట్లు నిర్ధారించింది.
నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ దగ్గు మందు డాక్1 మ్యాక్స్లో కల్తీ జరిగిందనే రిపోర్ట్స్తో కంపెనీ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కార్యకలపాలను గురువారం రాత్రి నిలిపివేశారు.
Uzbekistan Syrup Deaths ఉత్తరప్రదేశ్లోని ఫార్మసీ కంపెనీ మారియన్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న డాక్-1 మ్యాక్స్ దగ్గు సిరప్ ఉత్పత్తిని నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఉజ్బెకిస్తాన్
భారత్కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన దగ్గు మందు తాగి ఉబ్జెకిస్తాన్లో 18 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా భారత ప్రభుత్వం స్పందించింది. ఉబ్జెకిస్తాన్ ప్రకటన తమ ద�