ధనార్జనే ధ్యేయంగా కొన్ని మత్తు మాఫియాలు యథేచ్ఛగా గంజాయి వ్యాపారం నిర్వహిస్తూ లక్షలు, కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నాయి. పోలీసులు, ఆబ్కారీ అధికారులు, టీజీన్యాబ్ అధికారులు ఎన్ని దాడులు జరిపినా, ఎంత నిఘా ప
జిల్లాలో గంజాయి వ్యా పారం యథేచ్ఛగా సాగుతున్నది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ జిల్లా విస్తరించి ఉండడంతో వ్యాపారులు పలు ప్రాంతాలను ఎంచుకుని తమ దందాను కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగా�