ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) మరోసారి వడ్డీరేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 35 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మరోసారి వడ్డీరేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ఎంసీఎల్ఆర్తో అనుసంధానమైన
న్యూఢిల్లీ, ఆగస్టు 10: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) కూడా వడ్డీరేట్లను పెంచింది. ఈ నెల 12 నుంచి అమలులోకి వచ్చేలా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 20 బేసిస్ �
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రుణ గ్రహీతలకు షాక్ ఇచ్చింది. గృహ, ఆటో, ఇతర రుణ రేట్ల పెంపునకు కారణమయ్యే మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంఎసీఎల్ఆర్)ను పెంచుతున్నట్టు బ్యాంక్ ఒక నోటిఫ�