Maoists | ఆయుధాలు వదిలేసి, జనజీవన స్రవంతిలో కలవడంపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. కూంబింగ్ ఆపేస్తే ఆయుధాల్లేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు మా�
చాలాకాలం తర్వాత విశాఖ ఏజెన్సీలో మళ్లీ మావోల హెచ్చరికల స్వరం వినిపించింది. అది కూడా అధికార వైసీపీకి చెందిన పాడేరు మహిళా ఎమ్మెల్యే కొట్టిగళ్ల భాగ్యలక్ష్మిని టార్గెట్ చేశారు. మన్యం విడిచిపెట్టి వెళ్లిపో
Maoists | జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం రేపింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఆదివాసీ సొసైటీల పేరుతో కొనసాగుతున్న ఇసుక మాఫియా కాంట్రాక్టర్లను హెచ్చరిస్తూ మావోయిస్టులు ఆదివారం ఒక లేఖను విడుదల చేశారు.