చాలాకాలం తర్వాత విశాఖ ఏజెన్సీలో మళ్లీ మావోల హెచ్చరికల స్వరం వినిపించింది. అది కూడా అధికార వైసీపీకి చెందిన పాడేరు మహిళా ఎమ్మెల్యే కొట్టిగళ్ల భాగ్యలక్ష్మిని టార్గెట్ చేశారు. మన్యం విడిచిపెట్టి వెళ్లిపో
Maoists | జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం రేపింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఆదివాసీ సొసైటీల పేరుతో కొనసాగుతున్న ఇసుక మాఫియా కాంట్రాక్టర్లను హెచ్చరిస్తూ మావోయిస్టులు ఆదివారం ఒక లేఖను విడుదల చేశారు.