భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆ పార్టీ అగ్రనేతలు ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటన ఏపీ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. అల్లూరి సీతా�
Encounter | ఛత్తీస్గఢ్ (Chattishgarh) రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా (Bijapur district) లో ఆదివారం ఉదయం భద్రతాసిబ్బందికి, మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ (Encounter) చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్ నలుగురు మావోయిస్టులు మృతిచెందారు.
Maharashtra | మహారాష్ట్ర (Maharastra) లోని గడ్చిరోలి (Gadchiroli) జిల్లాలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎన్కౌంటర్ (Encounter) చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు నక్సలైట్లు మృతిచెందారు. మరోవైపు మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఒక �