ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మంగళవారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు ముఖ్య నాయకుడు ఒకరు హతమయ్యాడు. బోడ్గుబ్లి గ్రామ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ చోటుచేసుకుందని..ఈ ఘటనలో మావోయిస్టు కీలక నే
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డిగూడెం గ్రామానికి చెందిన మావోయిస్ట్ నేత గజ్జెల సత్యంరెడ్డి 43 ఏండ్ల తర్వాత ఆదివారం సాయంత్రం తన ఇంటికి చేరుకున్నాడు. సత్యంరెడ్డి అలియాస్ గోపన్న మావోయిస్ట్
మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల కోటేశ్వర్రావు, వేణుగోపాలరావు మాతృమూర్తి మధురమ్మ (100) మంగళవారం సాయంత్రం పెద్దపల్లిలోని తన నివాసంలో కన్నుమూసింది. మధురమ్మకు ముగ్గురు కుమారులు