వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం రైతులకు ఎరువు, విత్తనాలను మరింత చేరువ చేసేందుకు ఈ వానకాలం సీజన్ నుంచి రైతు వేదికల ద్వారా పంపిణీ చేసేందుకు యాక్షన్ ప్లాన్ రూపొంది స్తున్నది.
పశువుల ఎరువుకు డిమాండ్ పెరిగింది. యాసంగి సీజన్ కోసం ముందస్తుగా పశువుల పేడను పంట పొలాల్లో వేసే పనుల్లో రైతులు బీజీగా ఉన్నారు. పశుసంపద తగ్గడంతో సేంద్రియ ఎరువుల కొరత ఏర్పడింది. దీంతో రైతులు దూర ప్రాంతాలక�
శ్రీనివాసనగర్ గ్రామపంచాయతీ 2018లో కొత్తగా ఏర్పడింది. ఈ గ్రామంలో 371 ఇండ్లు ఉండగా.. గ్రామస్తులు బోగవిల్లి వెంకటరమణచౌదరిని సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్న ఆయన.. ఊర్లోని యు