ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఏఎంపీఎల్)..రాష్ట్రంలో మరో సర్వీసు సెంటర్ను ప్రారంభించింది.
మంచిర్యాలలో 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో అశోక్ లేలాండ్కు
దేశీయ పేపర్ ఇండస్ట్రీ.. నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకున్నది. నీటి వాడకాన్ని ఏకంగా 80 శాతం ఆదా చేసినట్టు సోమవారం ఇండియన్ పేపర్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఎంఏ) ఓ ప్రకటనలో తెలియజేసింది.
ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంటలు అంటుకుంటున్న ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఇలాంటి ఘటనలపై విచారించేందుకు నిపుణల కమిటీ ఏర్పాటు చేశామని వెల్లడించారు