ఖేలో ఇండియా పారా గేమ్స్కు గురువారం తెరలేచింది. ఎనిమిది రోజుల పాటు జరిగే పారాగేమ్స్ను కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుక్ మాండవీయా అధికారికంగా ప్రారంభించారు.
Mansuk Mandaviya | కేంద్ర బడ్జెట్లో ప్రకటించినట్టుగానే కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి ఒక నెల వేతనాన్ని వారి ఈపీఎఫ్ (EPFO) ఖాతాల్లో జమ చేయనున్నట్టు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఆ ప్రకారం ఒక ఉద్యోగి ఖాతా�