అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో జంగిల్ సఫారీని జులై ఒకటి నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు మన్ననూరు ఫారెస్ట్ అధికారి నల్ల వీరేశ్ తెలిపారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మార్గదర్శకాల ప్రకారం ఈ న�
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం సాయంత్రం భోజనం చేసిన తర్వాత విద్యార్థినులకు కడుపునొప్పి రావడంతో స్థానిక పీహ
స్వరాష్ట్ర సాధన తర్వాత తెలంగాణలో పర్యాటకం కొత్తగా రెక్కలు తొడిగింది. ముఖ్యమంత్రి సంకల్పం యాదగిరిగుట్టను క్షేత్రరాజంగా తీర్చిదిద్దింది. హరితహారంతో వనదేవత కొత్తందాలు సంతరించుకుంది. ప్రకృతి సిద్ధంగా జా