పొలాలకు వెళ్లేందుకు ఉన్న దారిలో మురుగు నీళ్లు వచ్చి చేరుతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామంలో పొలాలకు వెళ్ళే దారిపైకి మోరీల నుంచి వచ్చే మురుగునీరు పారుతూ అస్త
ఊరూరా తిరిగి పాత సామాన్లు, పేపర్లు కొని వాటిని అమ్మి పూట వెల్లదీస్తున్న బతుకులపై మృత్యుశకటం దూసుకొచ్చింది. తెలవారుజామున వేగంగా వచ్చి వారి బతుకులను తెల్లార్చింది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న మహిళ�