మండలంలోని రాఘవపూర్-హుమ్నపూర్ గ్రామ శివారులోని సరస్వతీ పంచవటీ క్షేత్రంలో జరుగుతున్న గరుడగంగ పూర్ణ మంజీరా కుంభమేళా భక్తజనంతో హోరెత్తింది. మరో రెండు రోజుల్లో కుంభమేళా ముగియనుండటంతో బుధవారం భక్తుల రద్�
పేరూరు గరుడగంగ సరస్వతీ ఆలయం మంజీరా గరుడగంగ పుష్కరాలు ముగిశాయి. చివరిరోజు పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పుష్కరఘాట్కు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది . పుష్కరాలు 12 రోజుల పాటు వైభవంగ
గరుడగంగ మంజీరా నది పుష్కరాలు కొనసాగుతున్నాయి. 11వ రోజు మంగళవారం పేరూరు సరస్వతీ ఆలయ సమీపంలో ఉత్తరవాహిణీగా ప్రవహిస్తున్న మంజీరా నదిలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల నుంచ�
మండల పరిధిలోని రాఘవాపూర్-హుమ్నాపూర్ శివారులోని సిద్ధ సరస్వతీ పంచవటీ క్షేత్ర సమీపంలో జరుగుతున్న గరుడ గంగా పూర్ణ మంజీరా కుంభమేళాకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సోమవారం పంచవటీ క్షేత్రంలోని సి�