Papannapet | గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పచ్చదనానికి ఇచ్చిన ప్రాధాన్యత మరి ఏదానికి ఇవ్వలేదు అన్న విషయం నగ్న సత్యం... ఎవరైనా చెట్లను నరికితే కఠిన చర్యలు తీసుకునేది.
నూర్ అలీ వీర ఝరియా ఒక సాధారణ రైతు. గుజరాత్లోని సంగోద్రా అనే ఊరిలో ఉండేవాడు. తనకు ఆరు ఎకరాల సాగు భూమి ఉంది. ఆ భూమిని అమ్ముకున్నాడు. గిర్ జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న భా
వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు, అధిక వర్షాలు, చలి తీవ్రత, పొగమంచు ప్రభావం మామిడి పూతపై తీవ్రంగా పడింది. ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో మామిడి తోటలు పూతతో నిండిపోవడంతోపాటు సంక్రాంతి పండుగలోపే పింద�
ఐదురోజులుగా మాండస్ తుఫాను కారణంగా ముసురు వర్షాలు పడి మామిడితోటలు వివిధ రకాల తెగుళ్ల బారినపడ్డాయి. తెగుళ్ల కారణంగా మామిడిపూత నల్లగా మారడం, పూత రాలిపోవడం, పూతకు బూడిద తెగుళ్లు ఆవహించాయి.