తెలుగు నూతన సంవత్సరం ఉగాదికి ఒక్కరోజే మిగిలి ఉన్నా సూర్యాపేట జిల్లాలో ఇప్పటికీ మామిడి కాత కనిపించడం లేదు. వాతావరణ మార్పులు, అడుగంటిన భూగర్బ జలాలు, అధిక ఊష్ణోగ్రతలతో పూత, కాత ఆశాజనకంగా లేదని రైతులు వాపోతు�
మామిడి... ‘పండ్లలో మహారాజు’గా పేరుగాంచింది. ఎక్కువ మంది భారతీయుల మనసు దోచుకున్న పండు కూడా ఇదే. మనదేశంలో వెయ్యికి పైగా మామిడి రకాలు సాగులో ఉన్నాయి. ఒక్కో రాష్ట్రం ఒక్కో వెరైటీకి ప్రసిద్ధి. ఈ ఫలరాజు రుచిలోనే
పండ్లలో రారాజు మామిడి పండు. మామిడికి వేసవిలో మంచి డిమాండ్ ఉంటుంది.సంగారెడ్డి జిల్లాలో చాలామంది రైతులు మామిడి తోటలు పెంచుతున్నారు. నాణ్యమైన మామిడి పండ్లను దేశ విదేశాలకు ఎగుమతి చేస్తూ రైతులు మంచి ఆదాయాన�