Maneru Dam | ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కరీంనగర్ లోని(Karimnagar) లోయర్ మానేర్ డ్యామ్(Maneru Dam) జలకళ సంతరించుకున్నది. వర్షాల కారణంగా ప్రాజెక్టుకు విపరీతమైన ఇన్ఫ్లోలు వస్తున్నందున ఎల్ఎమ్డీ నీటి నిల్వ సామర్థ్యం 24 టీఎంస�
కరీంనగర్ మానేరు డ్యాం సమీపంలోని బ్లెసింగ్ గాస్పెల్ మినిస్ట్రీస్ చర్చిలో నిర్వహించిన వేడుకలకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి మంత్రి గంగుల, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మేయర్ �
యాసంగి పంటలకు సంబంధించి లోయర్ మానేరు డ్యాం(ఎల్ఎండీ) నుంచి కాకతీయ కాల్వకు శనివారం అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ మేరకు ఈఎన్సీ శంకర్ స్విచ్ఛాన్ చేసి నీటిని దిగువకు పంపించారు.
కామారెడ్డి : మానేరు ప్రాజెక్టుకు తమ కుటుంబానికి ఏదో అనుబంధం ఉందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఈ అనుబంధం గురించి తెలియజేసేందుకు కేటీఆర్ తమ పూర్వీకుల కథ చెప్పుకొచ్చారు. నానమ్మ ఊరు అప్పర్ మానేరులో