Himachal Pradesh Floods | రుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో కురిసిన భారీ వర్షాలకు వరదలు (Floods) సంభవించాయి.
Himachal Pradesh | ఉత్తర భారతదేశాన్ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. గతవారం ఢిల్లీతో సహా దాని పరిసర ప్రాంతాల్లో రెండు సార్లు భూమి కంపించిన విషయం తెలిసిందే. తాజాగా హిమాచల్ప్రదేశ్లో భూ కంపం
విద్యార్థులకు కరోనా | హిమాచల్ప్రదేశ్లోని మండీ జిల్లాలో ఒకే స్కూల్కు చెందిన 79 మంది విద్యార్థులకు కరోనా సోకింది. మండీ జిల్లాలోని ధరంపూర్ పట్టణంలోని రెసిడెన్షియల్ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు
కరోనా కాలంలో తానిష్టపడిన అమ్మాయిని మనువాడేందుకు ఒక్కడే ఆమె ఇంటికెళ్లి తాళి కట్టి ఇంటికి తెచ్చుకుని ఈ కాలం పిల్లగాండ్లకు ఆదర్శంగా నిలిచాడు ప్రన్షుల్ సైనీ