కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు, ఇందిరమ్మ ఇల్లు, నెలకు 12, వేల ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే పై హామీలన్నీ నెరవేర్చలేదని తెలంగాణ ఆటో యూనియన్ జేఏసీ
కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఉపాధి కోల్పోయామని, హామీ మేరకు ఆర్థిక సాయం చేయాలనే డిమాండ్తో ఆటోడ్రైవర్ల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్ల�
ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 24 నుంచి 28 వరకు తహసీల్దార్లు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేస్తామని ఆటో యూనియన్ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్, అధికార ప్రతినిధి ద�