KTR | మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకుడు మంద జగన్నాథం పార్థివ దేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు.
రాజకీయాల్లో అజాతశత్రువుగా పేరున్న నాగర్కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం (72) ఆదివారం కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా మధుమేహం, రక్తపోటు, గుండె, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నారు. గత నెల 22న ఊపిరితిత్తుల సమస్య
దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని సాగిస్తున్న కుట్రలను ఆపకపోతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజా క్షేత్రంలో గుణపాఠం తప్పదని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంద జగన్నాథం హ