జిల్లావ్యాప్తంగా ‘మనఊరు-మన బడి’లో చేపట్టిన రూ.30 లక్షల విలువైన పనులను పూర్తి చే యాలని కలెక్టర్ ఆదేశించారని, అందుకు అనుగుణంగా పను లు జరుగుతున్నాయని జిల్లా విద్యాధికారి రాధాకిషన్ తెలిపారు. గురువారం వెల్�
సమాజానికి ఎందరో మేధావులను అందించిన సర్కారు పాఠశాలలు ఉమ్మడి రాష్ట్రంలో ఆదరణ కరువై కునారిల్లుతూ వచ్చాయి.ఉపాధ్యాయుల్లేక, వసతుల లేమితో విద్యార్థులు రాక అనేక స్కూళ్లు మూతపడ్డాయి. కొత్త తరం వారికి చదువు మరి�
అశ్వారావుపేట నియోజకవర్గంలో జరుగుతున్న ‘మన ఊరు - మన బడి’ పనులను వేగవంతం చేయాలని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. ఈ నెలాఖరు నాటికి 86 పాఠశాలల్లో 67 పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఏప్రిల్ 15 నాట�
భారత రాజ్యాంగంలోని 46వ అధికరణం ప్రకారం ప్రభుత్వాలు బలహీనవర్గాల ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటుచేయాలని నిర్దేశిస్తున్నది. ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ�