గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట శ్రీ మానస దేవి ఆలయంలో శ్రావణమాసం చివరి శుక్రవారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో దర్శనానికి తరలివచ్చారు. ద్విచక్ర వాహనాలు,కార్లు,ఆర్టీసీ బస్సులో భక్తులు తరలి రావడంతో ఆలయం ప్�
హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట ఘటన మరువకముందే, మరో ఘటన ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో చోటుచేసుకుంది. సోమవారం ఇక్కడి ఆసనేశ్వర్ మహదేవ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పో�
Haridwar Stampede | హరిద్వార్లోని మానసాదేవి ఆలయంలో ఆదివారం ఉదయం తొక్కిసలాట జరిగింది. ఈ విషాదకర ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. మరో 25 మంది భక్తులు గాయపడ్డారు.