ఎస్బీఐలో రూ.13.71 కోట్ల విలువైన నగ దు, బంగారు ఆభరణాల చోరీకి సంబంధించిన కేసుల దర్యాప్తులో పోలీసులకు సహకరించాల్సిందేనని ముత్తూట్, మణప్పురం ఫైనాన్స్ సంస్థలను హైకోర్టు ఆదేశించింది.
మణప్పురంలో బంగారం ఎత్తికెళ్లిన మేనేజర్ను పట్టుకున్నట్టు వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. వికారాబాద్ మణప్
Floods in Manappuram | కేరళ (Kerala) లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఆ రాష్ట్రంలోని నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పెరియార్ (Periyar river) రివర్ కూడా పరవళ్లు తొక్కుతోంది.