నాగర్కర్నూల్ జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్సై సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. కల్వకోలు గ్రామానికి చెందిన కర్నాటి నిర్మల తన భర్త దామోదర్గౌడ్ రెండు రోజుల నుంచి కనిపించడం లేదని ఆదివారం �
రెండేళ్ల కిత్రం వినాయక నిమజ్జనం సందర్భంగా కొందరు యువకులతో కూడిన రెండు గ్యాంగ్ల మధ్య మొదలైన చిన్నపాటి ఘర్షణలు ప్రస్తుతం తారాస్థాయికి చేరి.. తాజాగా ఓ నిండు ప్రాణాన్ని తీసేంత వరకూ వచ్చాయి.
కెనడాలో తన రూమ్మేట్ చేతిలో ఓ భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. లంబ్టన్ కాలేజ్లో బిజినెస్ మేనేజ్మెంట్ మొదటి సంవత్సరం చదువుతున్న గురాసిస్ సింగ్(22)ను క్రాస్లే హంటర్(36) అనే వ్యక్తి కత్తిత�
పాత కక్షలతో ఓ వ్యక్తిని గడ్డం గీసే కత్తితో హత్య చేసిన ఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ హరికృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగి కుమ్మరి బస్తీకి చెందిన కొండ రాజు(48) స్థ�
వివాహేతర సంబంధం..ఓ వ్యక్తి హత్యకు దారి తీసిన సంఘటన హాజీపూర్ మండల కేం ద్రంలో మంగళవారం రాత్రి జరిగింది. హాజీపూర్ ఎస్ఐ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..హాజీపూర్కు చెందిన మల్యాల నరేశ్ (32) గతంలో పెట్రోల�
రుద్రంగి : భూ తగాదాలు, పాత కక్షలతో ఓ వ్యక్తిని ట్రాక్టర్తో ఢీకొట్టి హత్య చేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకున్నది. పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. నేవూర