రాయ ల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మహిళా క్రికెట్ జట్టు హెడ్కోచ్గా తమిళనాడు మాజీ స్పిన్నర్ మలోలన్ రంగరాజన్ నియమితుడయ్యాడు. గత సీజన్లో ఆర్సీబీకి హెడ్కోచ్గా పనిచేసిన లూక్ విలియమ్సన్..
WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ రిటెన్షన్ గడువు సమీపిస్తున్న వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) సంచలన నిర్ణయం తీసుకుంది.