శ్రీగిరి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పదకొండో రోజు పంచాహ్నిక దీక్షతో నిత్యం భ్రమరాంబిక మల్లికార్జునస్వామికి ప్రత్యేక పూజలు, అలంకారాలు భ క్తులను కనువిందు చేస్తున్నాయి.
భక్తుల కొంగుబంగారంగా కొలిచే కోరమీసాల మల్లన్న స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి క్షేత్రం ఆదివారం భక్తుల నిండిపోయింది. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్దసంఖ్
Srisailam | ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల క్షేత్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి 11 నుంచి 21వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాల ఏర్పాట్లపై దేవస్థానం అధికారులు, ఇంజినీరింగ్
శ్రీశైలం మహా క్షేత్రంలో గణపతి నవరాత్రోత్సవాలు ముగిసాయి. స్వామివారి యాగశాలలో శుక్రవారం ఉదయం పూర్ణాహుతి కార్యక్రమాన్ని జరిపించినట్టు ఆలయ స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు తెలిపారు. అలాగే, సాక్షి గణపత�
శుక్రవారం తొమ్మిదో రోజు ఆలయ అర్చకులు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం రథాంగ పూజ, హోమం, బలి కార్యక్రమాలు నిర్వహణ అనంతరం స్వామివారి రథోత్సవం వైభవంగా