నాట్లు వేసి కలుపు తీసే సమయం కాబట్టి రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని బీఆర్ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సి�
సింగిల్ విండో మాజీ చైర్మన్ గంప వీరయ్య స్వగ్రామం బొమ్మనపల్లిలో గుండెపోటుతో మృతి చెందడం బీఆర్ఎస్ పార్టీకి తీరనిలోటని హుస్నాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున్ రెడ్డి అన్నారు
నల్లగొండ : జిల్లాలోని నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలో టీఆర్ఎస్ నేత రేగట్టే మల్లికార్జున్ రెడ్డి కుటుంబాన్ని మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శించారు. అధైర్య పడొద్దు అండగా ఉంటామని భరోసానిచ్చారు. క