Srisailam | శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠమైన భద్రతతో నిఘా నేత్రాల మధ్య ఆలయ సిబ్బంది, శివసేవకులు ఉభ�
సిద్దిపేట : జిల్లాలోని కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో హుండీలను మంగళవారం లెక్కించారు. 12 రోజుల్లో హుండీల ద్వారా రూ.43,47,983 ఆదాయం లభించింది.74 గ్రాముల మిశ్రమ బంగారం, 7కిలోల 100 మిశ్రమ వెండి, 13 క్వింటాళ్ల