ఆఫ్రికా దేశం మలావీలో విమానం అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. ఆ విమానం పర్వత ప్రాంతంలో కుప్పకూలటంతో అందులో ప్రయాణిస్తున్న మలావీ ఉపాధ్యక్షుడు సహా 10 మంది దుర్మరణం చెందారు.
మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా ప్రయాణిస్తున్న మిలిటరీ విమానం సోమవారం అదృశ్యమైంది. దేశాధ్యక్షుడు లాజరస్ చక్వేరా కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ విమానంలో ఆయనతోపాటు మరో 9 మంది ప్రయాణిస్తున్న�