మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజు భారత్కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, కరుణాకరన్, ఆయుష్ శెట్టి రెండో రౌండ్కు ముందుంజ వేయగా.. �
బ్యాడ్మింటన్లో ప్రతిష్టాత్మకంగా భావించే ఆల్ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్షిప్స్ - 2025కు వేళైంది. మంగళవారం నుంచి బర్మింగ్హామ్ వేదికగా ఈ టోర్నీకి తెరలేవనుంది. 1980లో ప్రకాశ్ పదుకునే, 2001లో పుల్లెల గోపీచంద్
ఆసియా టీమ్ చాంపియన్షిప్ షాహ్ ఆలమ్ (మలేషియా): సీనియర్ల గైర్హాజరీలో భారత యువ బ్యాడ్మింటన్ బృందం.. ఆసియా టీమ్ చాంపియన్షిప్నకు రెడీ అయింది. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఈ మెగాటోర్నీ పురుషుల జట్టు�
యువ షట్లర్ మాళవిక చేతిలో పరాజయం ఇండియా ఓపెన్ న్యూఢిల్లీ: కరోనా విజృంభణ మధ్య కొనసాగుతున్న ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్కు ఊహించని షాక్ తగిలింది. ఆమెను ఆదర్శ�