G. Chennaiah | ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలకు జరిగిన అన్యాయానికి నిరసనగా మరో పోరాటానికి సిద్ధం కావాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య పిలుపునిచ్చారు.
సీఎం రేవంత్రెడ్డి మాలలను అణిచివేస్తున్నారని జాతీయ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆరోపించారు. ఉమ్మడి జిల్లా జాతీయ మాలమహానాడు సమావేశాన్ని నిజామాబాద్లోని సంఘ భవనంలో జిల్లా అధ్యక్షుడు ప
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ మాల సంఘాల జేఏసీ నేతలు ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. సీఎం రేవంత్రెడ్డి వైఖరిన