గుర్తుతెలియని వ్యక్తులు టాస్క్ఫోర్స్ పోలీసులమని చెప్పి రూ.50 లక్షలతో ఉడాయించారు. ఈ సంఘటన మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ పిడమర్తి నరేశ్ కథనం ప్రకారం.. మంచిర్యాలకు చె
పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో యువతిపై కత్తితో దాడి కి తెగబడ్డాడో ఉన్మాది. కుటుంబసభ్యులు అడ్డుపడ్డా వదలకుండా దాడిచేయడంతో గాయాలపాలై ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నది.
గుర్తు తెలియని పదార్థం తిని ఇద్దరు మృతి చెందిన సంఘటన మలక్పేట పోలీస్స్టేషన్ పరిధిలోని సలీంనగర్ పార్కు వద్ద జరిగింది. ఎస్ఐ సురేశ్ కథనం ప్రకారం.. బుధవారం సాయంత్రం సలీంనగర్ పార్కు వద్ద ఇద్దరు వ్యక్తు
మద్యం మత్తులో భార్యతో గొడవపడిన భర్త, అర్ధరాత్రి నిద్రిస్తున్న భార్య ముఖంపై పారతో దాడిచేసి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన మలక్పేట పోలీస్స్టేషన్ పరిధిలోని శాలివాహననగర్లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మ