ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ల సంస్థ..హైదరాబాద్లో ఆభరణాల తయారీ యూనిట్ను ప్రారంభించింది. రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ�
మలబార్ గోల్డ్.. తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరించబోతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 100 నూతన స్టోర్లను తెరవనున్నట్లు మలబార్ గ్రూపు చైర్మన్ ఎంజీ అహ్మద్ తెలిపారు.
ప్రపంచంలోని ప్రముఖ జువెల్లరీ రిటైల్ సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూం హనుమకొండ నక్కలగుట్టలో పునఃప్రారంభమైంది. దీన్ని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, మేయర్ గుండు సుధా�