ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ సెమిస్టర్ 1, 5 పరీక్షలు సజావుగా జరిగినట్లు వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు వెల్లడించారు.
మా బీజేపీలో ఒక ఫాల్తూగాడు ఉన్నడు’ అంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటివారి వల్లే పార్టీకి చెడ్డపేరు వస్తున్నదని, అతడి గురించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దృష్టికి