సాగుచేసి పండించిన పంటను అమ్ముకుందామంటే ప్రభుత్వం నేటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పండించిన పంటను కొనుగోలు చేయడానికి అధికారులు ఎలాంటి ప్రణాళికలు రూపొందిం�
మక్క రైతుకు ప్రభుత్వ మద్దతు దక్కడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు.. యూరియా కొరతతో అంతంత మాత్రంగానే దిగుబడి రాగా, పండిన పంటను విక్రయించేందుకు మార్కెట్కు వెళితే ప్రైవేటు వ్యాపారులు, మధ్య దళారులు దోచుకుంటున్నా
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మక్క రైతులకు కష్టాలు తప్పడం లేదు. రెండేళ్లుగా మక్కల కొనుగోళ్లపై ప్రభుత్వం చేతులెత్తేస్తుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు.