ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతన్నకు పంటను అ మ్ముకుందామంటే అడుగడునా కష్టాలు త ప్పడం లేదు. ఎంతో వ్యయప్రయాసాలకో ర్చి చెమట చిందించి పంటను పండిస్తే దాని ని అమ్ముకోవడానికి రైతులు నానా కష్టాలు పడుతున్నారు.
మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకోవడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ కుంటాల మండల అధ్యక్షుడు పడకంటి దత్తాత్రి ఆరోపించారు.
న్యూఢిల్లీ: మక్కాలోని పవిత్ర కాబాలో అల్ హజర్ అల్ అస్వద్ (నల్లని రాయి) ఫొటోలను సౌదీ అరేబియా విడుదల చేసింది. అత్యంత స్పష్టతతో కూడిన ఈ చిత్రాలను విడుదల చేయడం ఇదే తొలిసారి.ఫోకస్ స్టాకింగ్ అనే సాంకేతికతత