స్కామ్లు, సంచలనాలకు నిలయమైన నిలోఫర్ దవాఖానలో మరో కుంభకోణం బయటపడింది. రోగులకు అత్యవసర పరిస్థితుల్లో అందించే ఫ్రెష్ ఫ్రొజెన్ ప్లాస్మా (ఎఫ్ఎఫ్పీ) నిలోఫర్ బ్లడ్ బ్యాంక్లో నుంచి మాయమైనట్లు విశ్వసన
నిమ్స్ దవాఖాన లేబర్ కాంట్రాక్ట్ టెండర్లో భారీ కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేశంలోనే ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ వైద్యశాలగా పేరొందిన నిమ్స్ దవాఖానలో పేదలకు నాణ్యమైన వైద్యం అందించడంత�
Dasoju Demand | మెట్రో రైలుకు ఉన్న భూములను, ఆస్తులను బినామీలకు అప్పగించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని వస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ విచారణకు డిమాండ్ చేశారు.