రైతులు ఆరుగాలం పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని, కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అ�
రైతులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం మార్క్ఫెడ్ డీఎం సునీత అన్నారు. శుక్రవారం చింతకాని సహకార సంఘంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారం�
చింతకాని మండల కేంద్రంలో మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం చింతకాని మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తాసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.