పండించిన మక్కలు అమ్మి నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోవడంతో మక్కరైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది వానకాలంలో భారీ వర్షాలు, తుపాన్ల ఎఫెక్ట్తో అన్నిరకాల పంటలు దెబ్బతి
రైతులు పండించే పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పాలకులు చెబుతున్నా.. ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు మక్క కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించలేదు. ఇదే అదునుగా దళార�
నాగర్కర్నూల్ జిల్లాలో యాసంగి సాగులో రైతులు తలమునకలై ఉన్నారు. వానకాలంలో పండించిన పత్తి, వరి పంటలను రైతులు ఇప్పటికే దాదాపుగా విక్రయాలు పూర్తి చేసుకొన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు