రైతులు పండించే పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పాలకులు చెబుతున్నా.. ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు మక్క కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించలేదు. ఇదే అదునుగా దళార�
నాగర్కర్నూల్ జిల్లాలో యాసంగి సాగులో రైతులు తలమునకలై ఉన్నారు. వానకాలంలో పండించిన పత్తి, వరి పంటలను రైతులు ఇప్పటికే దాదాపుగా విక్రయాలు పూర్తి చేసుకొన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు