నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ శివారులో గల కొచ్చర్ మైసమ్మ ఆలయానికి ఆదివారం బోధన్ పట్టణానికి చెందిన చింతామణి సప్తగిరి 11 గ్రాముల బంగారు రెండు గాజులను ఆలయ కమిటీ సభ్యులకు ఆయన ఆదివారం అందజేశారు.
మండలంలోని ఫత్తేపూర్ మైసమ్మ బ్రహోత్సవాల్లో ముఖ్యఘట్టమైన శకటోత్సవం, బోనాల ఉత్సవాలను భక్తులు మంగళవా రం భక్తిభ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజామున రథోత్సవం వైభవంగా చేపట్టారు.
మండలంలోని ఫతేపూర్ మైసమ్మ దేవత బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పాలకవర్గ సభ్యులు, కాకర్లపహాడ్ గ్రామస్తులు అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి పసుపు, క�
మొగిలిగుండ్ల గ్రామం లో నూతనంగా నిర్మించిన మైసమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్య క్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం చండీయాగం, మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. మహి ళలు బోనాలను అందంగా ముస్తాబు చే