వచ్చె నెల 22 నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 2025కు సంబంధించి సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను మంగళవారం విడుదల చేస�
Group-2 Mains | ఆంధ్రప్రదేశ్లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు గందరగోళం మధ్య ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 175 కేంద్రాల్లో 92,250 మంది పరీక్షలు రాస్తున్నారు. ఉదయం పేపర్ -1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలను గట్టి పోలీస్ బ�
గ్రూప్ -1 జవాబు పత్రాల మూల్యాంకనంపై టీజీపీఎస్సీ కీలక నిర్ణ యం తీసుకున్నది. ఒక జవాబుపత్రాన్ని ఇద్దరు ప్రొఫెసర్లతో మూల్యాంకనం చే యించనుంది. ఇద్దరు వేసిన మార్కులను పరిగణనలోకి తీసుకుని సరాసరిగా మా ర్కులేసి
గ్రూప్-1 మెయిన్స్కు (Group-1 Mains) అడ్డంకి తొలగిపోయింది. ఈ నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ నెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు యథావిధిగా జరుగనున్�