మహీంద్రా అండ్మహీంద్రా ఒకేసారి ఏడు ట్రాక్టర్లను విడుదల చేసింది. ఓజా ప్లాట్ఫాంలో విడుదల చేసిన ఈ ట్రాక్టర్లు తెలంగాణలోని జహీరాబాద్ ప్లాంట్లోనే తయారు చేయడం విశేషం. 20 హెచ్పీ సామర్థ్యం నుంచి 40 హెచ్పీ లోప
Minister KTR | సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్లో కొత్తగా ఎలక్ట్రిక్ వెహికిల్ ప్లాంట్కు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు.