పల్లెల పరిశుభ్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం బూరుగూడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా అధికారులతో కలసి మొకలు నాటా�
మహిళా శక్తి ద్వారా ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం నస్పూర్లోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ రాహుల్, డీఆర్డీవో కిషన్తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహి�
రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శనివార�