Post Office Scheme | జూబ్లీహిల్స్, ఏప్రిల్ 7: రెండేళ్ల క్రితం ప్రవేశపెట్టిన మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎంఎస్ఎస్సీ 2023) పథకానికి పోస్టాఫీస్ స్వస్తి పలికింది. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు అతి తక్క
మీరు ఒక మహిళ అయితే, నమ్మకమైన రిటర్నులతో సురక్షిత పెట్టుబడిని కోరుకుంటున్నైట్టెతే.. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎంఎస్ఎస్సీ)ను తీసుకోవచ్చు. కనీస పెట్టుబడి రూ.1,000 నుంచి మొదలవుతుంది. వడ్డీరేటు క
మహిళా మదుపరుల కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చిన్నమొత్తాల పొదుపు పథకం.. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ స్కీం.. వచ్చే ఏడాది మార్చి 31తో దూరం కానున్నది.
ఇంతకీ ఈ సీం ఉద్దేశం ఏమిటి?, ఎవరికి ఉపయుక్తంగా ఉంటుంది?, వచ్చే రాబడిపై పన్ను చెల్లించాలా?.. వంటి అనేక సందేహాలు ఇప్పటికీ చాలా మందిలో ఉన్నాయి. వాటన్నింటికీ సమాధానమే ఇది.
Women Savings | మహిళలు, బాలికల కోసం కేంద్రం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకం తీసుకొచ్చింది. శనివారం నుంచి దేశంలోని అన్ని పోస్టాఫీసుల్లో అందుబాటులోకి వచ్చింది.