అయిజ పట్టణంలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు జేపీ పెట్రోల్ మార్ట్ (పెట్రోల్ పంపు)లో హల్చల్ చేశారు. పట్టణంలోని రాయిచూర్, ఉత్తనూర్ చౌరస్తా, పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న పెట్రోల్ పం ప�
ప్రమాదవశాత్తు జనరేటర్ ఫ్యాన్లో చీర చిక్కుకొని ఓ మ హిళ మృతి చెందిన ఘటన మంగళవారం ఉప్పునుంతల మండలం పూరియానాయక్తండాలో మంగళవారం చోటు చేసుకున్నది. స్థానిక ఎస్సై కథనం ప్రకారం పూరియానాయక్ తండా కు చెందిన జర�
జాతీయ రహదారి-44పై ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు మంటలు అంటుకొని దగ్ధమైన సంఘటన జడ్చర్ల సమీపంలో చోటు చేసుకున్నది. పోలీసులు, ప్రయాణికుల కథనం మేర కు.. బెంగళూరు నుంచి హైదరాబాద్కు సలీం ట్రావెల్స్కు చెందిన బస్స�
చేతివృత్తులను నాశనం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్ర పన్నుతున్నదని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. బుధవారం మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యేల
పార్టీలకతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని తిరుమలగిరి, చిన్న