ప్రజల ఓట్లను దక్కించుకునేందుకు ఎన్నో మాయమాటలు చెప్పారు. నోటికొచ్చిన 420 హామీలు గుప్పించారు. కానీ అధికారం చేజిక్కించుకుని 420 రోజులు దాటినా అతీగతీ లేదు. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు. రైతన్నలకు రైతుభరోసాపై ఇచ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులైనా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు మహాత్మాగ�
420 హామీలిచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. 420 రోజులు గడిచినా వాటిని నెరవేర్చలేదని బీఆర్ఎస్ విమర్శించింది. కోతల, ఎగవేతల కాంగ్రెస్కు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా గ
‘ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 420హామీలు అమలు చేసేవిధంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి ప్రసాదించు మహాత్మా..’ అంటూ గురువారం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మహాత్మాగాంధీ విగ్రహాలకు వినత�