Parliament : శీతాకాల సమావేశాల్లో కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్పు ప్రధానమైనది. ఈ పథకానికి 'పూజ్య బాపు రోజ్గార్ యోజన' (Pujya Bapu Rojgar Yojana)గా పేరు మార్చింది.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ఈసారీ కేంద్రం చిన్నచూపు చూసింది. 9,754 కోట్ల లోటు బడ్జెట్తో నడుస్తున్న ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్కు ఈ బడ్జెట్లోనూ కేటాయింపులు పెంచలేదు. గత బడ్జెట్లోలాగే 2025-26 �
పల్లెల్లోని మట్టి రోడ్ల రూపురేఖలు మారనున్నాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో పల్లెల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి పంచాయతీరా జ్ శాఖ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. గ్రామాల్లో మట్టి రోడ్ల �