వరంగల్లోని మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) దవాఖానలో వైద్య సేవలు అధ్వానంగా మారాయి. వరంగల్ నగరాన్ని హెల్త్ సిటీగా మార్చే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం దీనికి విరుద్ధంగా �
కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని తెలంగాణ రాష్ట్ర వైద్య రంగంలో మరొకసారి నిరూపించబడింది. ‘హైదరాబాద్లోని ఉస్మానియా, గాంధీలలాంటి అన్ని స్పెషాలిటీస్తో కూడిన దవాఖానలు రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రం
ఎక్స్రే, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ల రిపోర్టులు, ఫిల్మ్ల కోసం నిరీక్షించే అవసరం లేకుండా.. రోగుల చికిత్సలో జాప్యం నివారించడానికి ఇక నుంచి గాంధీ దవాఖానలో ఆన్లైన్లోనే రిపోర్టులను తక్షణమే పొందవచ్చు.