Students | పాఠశాలలో పౌష్టికాహార భోజన కార్యక్రమంలో భాగంగా అందించిన బిస్కెట్లు (biscuits) తిని సుమారు 150 మందికిపైగా విద్యార్థులు (Students) ఆసుపత్రిపాలయ్యారు.
ప్రభుత్వ పాఠశాలలను దత్తత ఇచ్చే పేరుతో ప్రైవేటు పరం చేసే కార్యక్రమానికి మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కార్పొరేట్ సంస్థలు, వ్యక్తిగత దాతలు, సామాజిక సంస్థలు ఐదు లేదా పదేండ్ల పాటు ప్రభుత
ముంబై: దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నది. తాజాగా ఒక స్కూల్లో 19 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో ఈ ఘటన జరిగింది. జిల్లాలోని టాక్లీ ధోకేశ్వర్ గ్రామ�
ముంబై: ఒక చిరుతపులి స్కూల్ క్యాంటీన్లోకి ప్రవేశించింది. దానిని పట్టుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది సుమారు నాలుగు గంటలపాటు శ్రమించారు. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. తకాలి ధోకేశ్వర్ �