ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్కు బీజేపీ కేంద్ర మంత్రి పదవిని ఆఫర్ చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ ఆరోపించారు. క్యాబినెట్ ర్యాంకుతో కూడిన నీతి ఆయోగ్ చైర్మన్ పదవిని ఇచ�
విల్లు, బాణం గుర్తును ఈసీ ప్రస్తుత మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేకు కేటాయించడంపై మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. ప్రధాని మోదీ బానిస అయిన ఎన్నికల సంఘం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇలాంటి నిర్ణయం తీసుకొ
ముంబై : సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మహావికాస్ అఘాడి ప్రభుత్వం గవర్నర్కు పంపిన 12 మంది ఎమ్మెల్సీల జాబితాను ఉపసంహరించుకోగా.. ఇందుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. షిండే
ముంబై: మహారాష్ట్ర సీఎం, శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే గోవా హోటల్లోని రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ప్రత్యేక విమానంలో ముంబై విమానాశ్రయానికి శనివారం రాత్రి చేరుకున్నారు. అనంతరం వారితో కలిసి బస్సులో �
ముంబై: శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర కొత్త సీఎంగా గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఆటో డ్రైవర్గా జీవితం ప్రారంభించిన ఆయనకు కాలం, అదృష్టం కలిసి రావడంతో ఏకంగా ఒక ర