Damodara Raja Narasimha | ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆరు నెలల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ అన్నారు. జోగిపేట బస్టాప్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహాలక్ష్మి పథకా
కాగజ్నగర్టౌన్ : ఆసిఫాబాద్ జిల్లాలో శరన్నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. దుర్గామాత రోజుకో మాదిరిగా దర్శనం ఇస్తుండడంతో దానికి అనుగుణంగా భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. ఆదివారం 4వ రోజు వివిధ అలంక
భృంగివాహనంపై ఆది దంపతులు | శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు శాస్త్రోక్తంగా ఆరంభమయ్యాయి. ఉత్పమూర్తులను భృంగివాహనంపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.